Thursday, November 27, 2008

తాజా స్థితి

సాయంత్రం 4.00 గంటలకి వార్త యేమిటంటే, ముంబాయి లోని ప్రసిద్ధ హోటళ్ళు తాజ్, ఒబెరాయ్, మారియట్ లు ఇంకా మండుతూ, అంతస్తులు పేలుతూనే వున్నాయని!

ఈ రోజు రాత్రి 8.00 గం. ల నించి ఇప్పటివరకూ, టీవీ రావటంలేదు! ఇదేమైనా యాదృఛ్ఛికమా, లేక సెన్సారా? అసలు దేశంలో 'ఇప్పుడు' యేమౌతోంది? అని నా వర్రీ!

1 comment:

A K Sastry said...

సారీ! ఆరోజు పొరపాటున 'మారియెట్' హోటెల్ అని రాశాను! మారియెట్ ఉన్నది పాకిస్థన్ లో! 'నారిమన్ హౌస్ ' అని సవరించి చదువుకోవలసినదిగా ప్రార్థన!